11, ఆగస్టు 2011, గురువారం

శ్రీ స్వామివారి ప్రసాదాలు










రచన :- పే .పద్మావతి శర్మ ఎం .ఎ. తెలుగు పండిట్
రచయిత్రి ,గాయనీ ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు



తిరుమలలోని
స్వామివారికిప్రతిరోజూనైవీద్యాలుపెడుతూఉంటారు.
మనకు
సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి,
వడ
,
అట్లు ,కదంబం .ఇవికాకఎన్నోరకములప్రసాదములు
స్వామివారికి
నైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధానవంటశాల
పోటులో
తయారు చేస్తారు .స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి
తెలుసుకుందాంవెన్న,పాలు ,చక్కెర, బెల్లం కలిపినా నువ్వుల
పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు ,శుద్దనంసిరా ,
పాయసం ,
కేసరి
బాత్, క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,
ఎండు
ద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము
మొ!! కలిపినా పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల
ముక్కలు
, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు,
శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు
పరవాన్నం
, బకల బాత్,పానకం, మనోహరం మొ !!
నైవేద్యాలు పెడతారు .వకుళ మాత వీటి తయారిని
పర్యవేక్షిస్తుంటారుట
.
,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి